మద్యపాన నిషేధంలో మండలంలోని పలు గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్, గుడి తండా, షేర్ శంకర్ తండా గ్రామస్తులు ఇటీవల మద్యపానం నిషేధించారు.
మండలంలోని సజ్జన్పల్లి గ్రామంలో మద్యం విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయాలు చేపడితే లక్ష రూపాయల జరిమానా విధించాలని తీర్మానించారు.
Prashant Kishore | బీహార్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను వివరిస్తూ ఆయన ఈ విష�
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నేడు ఉదయం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లు మూసివేస్తూ ట్రై కమిషన�
Bihar | మద్య నిషేధం వల్లే బీహార్లో నేరాలు పెరిగిపోతున్నాయి అని బీజేపీ ఎమ్మెల్యే కుందన్ సింగ్ వ్యాఖ్యానించారు. బీహార్ పోలీసులు మద్యం రవాణాపై దృష్టి సారించారు. కానీ హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, ద�
పాట్నా: బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్య నిషేధం విధించే ఆలోచనలో ఉన్నది. దీనిపై నవంబర్ 16వ తేదీన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇటీవల కల్తీ మద్యం తాగి 32 �