Bihar Murders | బీహార్లో ఇటీవల వరుసగా హత్యా సంఘటనలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇవి కలకలం రేపుతున్నాయి. అయితే వర్షాకాలం ముందు వ్యవసాయ పనులు లేకపోవడం వల్లనే సుపారీ హత్యలు పెరుగుతున్నాయని బీహార్ పోలీస్ అధికారి అ�
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికాకు చెందిన జార్జ్ సొరోస్ ఫౌండేషన్ నిధుల సాయంతో నడిచే ఎఫ్డీఎల్-ఏపీ సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది.
మన శత్రు దేశమైన చైనాతో అదానీ సంస్థకు లింకులున్నాయని తెలిసి కూడా మోదీ ప్రభుత్వం దేశంలోని పలు పోర్టుల నిర్వహణను వారికే ఎందుకు కట్టబెడుతున్నదని కాంగ్రెస్ నిలదీసింది.
తెలంగాణ ఐటీ శాఖ తన వెబ్సైట్లను ఆధునీకరించింది. వినియోగదారుల అవసరాల రీత్యా మరింత మెరుగుపర్చిన ఈ వెబ్సైట్ల (https:// it.telangana.gov.in/, https:// data.telangana.gov)ను రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం ప్రారంభించా�
హైదరాబాద్ నుంచి కొందరు జూదపురాయుళ్లను నేపాల్కు తీసుకెళ్లి క్యాసినో నిర్వహించిన ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నగరంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. �