కర్ణాటకలో తమకు రిజర్వేషన్ కోటాను పెంచాలని కోరుతూ లింగాయత్ పంచమశాలి శాఖ మఠాధిపతి బసవజయ మృత్యుంజయ స్వామీజీ సారథ్యంలో నిరసనకారులు చేపట్టిన ఆందోళన మంగళవారం బెళగావిలో హింసాత్మకంగా మారింది.
బీజేపీ ఘోర పరాజయానికి లింగాయత్ వర్గం ఆగ్రహం కూడా కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతంగా ఉన్న లింగాయత్లు తమ వర్గం నాయకుడు యెడియూరప్పను బీజేపీ జాతీయ అధిష్ఠానం అవమానకరంగా సీఎం సీట్ల
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కర్ణాటక బీజేపీ అతలాకుతలం అవుతున్నది. పార్టీలోకి వచ్చేందుకు కాకుండా.. బీజేపీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రధానంగా లింగాయత్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ �
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక బీజేపీలో కొత్త కలవరం మొదలైంది. ఇంతకాలంగా ఆ పార్టీకి అండగా ఉంటున్న లింగాయత్ సామాజకవర్గం ఈసారి తమకు దూరమవుతారేమో అని కమలం పార్టీ నేతలు ఆందోళన చెందుతున�
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్బై చెప్పగా.. తాజాగా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత జ�