ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామానికి గత ఐదు రోజులుగా సాగు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదనతో స్థానిక సబ్స్టేషన్ ఎదుట నిరసనకు (Farmers Protest) దిగారు. 42 డిగ్రీల తీవ్ర �
త్రిగుణ్ కథానాయకుడిగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘లైన్ మెన్'. వి.రఘుశాస్త్రి దర్శకుడు. పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్�
Hyderabad | చిన్నప్పటి నుంచే ఉన్నత చదువులు చదవాలనేది ఆయన లక్ష్యం. కానీ, లక్ష్యానికి కుటుంబ పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఇప్పుడు కుటుంబ బాధ్యతలు అన్నీ నెరవేర్చి ఇప్పుడు74 ఏండ్ల వయస్సులో డిగ్రీలో ప్రవేశం పొందారు. ఆయ�
ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పైనుంచి పడి జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం) మృతి చెందాడు. కందుకూరు పోలీసులు, విద్యుత్ అధికారుల కథనం ప్రకారం.. చింతలపల్లి గ్రామానికి చెందిన
‘బదిలీ కావాలా? అయితే ఒక్క రాత్రికి నీ భార్యను పంపు’ అని ఓ క్లర్క్ను సీనియర్ అధికారి వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితుడు నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్ర