కాంగ్రెస్ పార్టీ ప్రకృతి ప్రకోపాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుపై నెట్టి.. దాని వల్లే పంటలు మునిగాయని అసత్య ప్రచారానికి తెరలేపింది. తెలంగాణ వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తింపు పొందడాన్ని జీర్ణిం�
ప్రాణాపాయంలో ఉన్నవారికి మనం చేసే గొప్పసాయం ఏదైనా ఉందంటే అది కేవలం రక్తమిచ్చి వారి ప్రాణాలు కాపాడటమే. చాలామంది ప్రమాదాల భారీన పడినప్పుడు సకాలంలో కావాల్సిన రక్తం లభించకపోవడంతో ప్రాణాలు సైతం కోల్పొతున్న�
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం స్థానిక అయ్యప్పదేవాలయంలో గురుస్వామి ఓదెల ప్రభుగుప్తా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన �
రోజూ కూలీ పనిచేస్తేనే పూట గడిచే ఓ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. తొలిసూరు బిడ్డ గుండె సంబంధిత సమస్యలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, తల్లడిల్లిపోతున్నది.
Salt | పరిమితికి మించి ఉప్పు వాడకంతో(రోజుకు 5 గ్రాములు మించి) మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది.
నాలుగేళ్ల చిన్నారి అరుదైన కంటి క్యాన్సర్తో బాధపడుతోంది. ఇప్పటివరకు ఉన్నదంతా అమ్మి, అప్పులు చేసి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. ఇంకా చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతాయని