తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను విమర్శించే అర్హత, స్థాయి లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ విమర్శి
‘కాంగ్రెస్, బీజేపీలు ఝూటా పార్టీలు. ఆ పార్టీ నేతలకు పొద్దున లేచినదగ్గరి నుంచి అబద్ధాలు మాట్లాడడం తప్ప మరొకటి తెలియదు. అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై ఇంత విష ప్రచారమా..? అభి
తెలంగాణ పథకాల్లో కేంద్రం వాటా డబ్బులున్నాయని చెప్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత కర్ణాటకలో తెలంగాణ తరహా పథకాలు ఎందుకు లేవో చెప్పాలి. రాయచూర్ లోని బీజేపీ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలోనే కలుపాలని డిమాండ
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పదే పదే అవే అబద్ధాలు చెప్తున్నారు. తాజాగా శుక్రవారం పార్లమెంటులోనూ అసత్యాలు మాట్లాడారు. బియ్యం, నూకలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని చెప్పడం, ఎగు�
కరీంనగర్ ఎంపీ బండి సంజ య్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి తాను ఏమీ తేకపోయినా.. రుక్మాపూర్ సైనిక