నగరానికి చెందిన రాజేందర్ బల్బు కోసం ఓ ఎలక్ట్రిక్ షాపుకెళ్లాడు. సదరు షాపు యజమాని ఎల్ఈడీ బల్బులు చూపించాడు..లేటెస్టుగా ఇప్పుడిదే అందరూ వాడుతున్నారంటూ చెప్పాడు. రాజేందర్ గ్యారంటీ గురించి అడుగగా.. చెప్ప
కరీంనగర్ శివారులోని లోయర్ మానేరు జలాశయం వివిధ వర్ణాల్లో నిత్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. డ్యాం గేట్ల పై భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బులు జలాశయానికి కొత్త అందాలను తెచ్చి పెడుతున్నాయి.
గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు ఉండేవికావు. దీంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయాల్లో ముందు వెళ్లే వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయి.
సాధారణ నిధులతో, అపసోపాలు పడుతూ, అభివృద్ధి జాడ కానరాక, అష్టకష్టాలతో భారంగా సాగుతూ వచ్చిన మున్సిపాలిటీలకు స్వరాష్ట్రంలో కొత్త ఊపు వచ్చింది. నాటి పాలనలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ
ప్రసార సాధనాలైన టీవీ, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల నుంచి, కృతిమ వెలుతురు కోసం వాడే సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ల నుంచి వెలువడే నీలిరంగు కాంతి కాలుష్యానికి దారి తీస్తున్నదని ప్రముఖ మెమోరి శిక్షకుడు,
రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనర్జీ ఎఫీషియన్సీ సొల్యూషన్ లిమిటెడ్
గణనీయంగా తగ్గిన విద్యుత్ బిల్లు భారం సమర్థవంతంగా వీధి దీపాల నిర్వహణ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చి ప్రజలకు ఇబ్బందులు తొలగించడంతోపాటు జీహెచ్ఎ�
నిర్మల్ అర్బన్ : పరిసరాల పరిశుభ్రత, కరోనా వైరస్ కట్టడిలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.బుధవారం మంత్ర�