ఏపీ నుంచి నగరానికి గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.01లక్షల విలువ చేసే 14కిలోల గంజాయి,
ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు వనస్థలిపురం, భువనగిరి పోలీసులతో కలిసి రెండు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. ఈ వివరాలను మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ తరుణ్జోషి వెల్లడ�
అసలు కరెన్సీకి 1:3 నిష్పత్తిలో నకిలీ కరెన్సీ ఇస్తామంటూ సినీ ఫక్కీలో మోసగాళ్ళనే మోసం చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.60 లక్షల డ�
ఎన్నికల తనిఖీల్లో భాగంగా శుక్రవారం 96 లక్షల నగదు పట్టుబడింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు కందుకూరు ఠాణా పరిధిలోని ఫార్మాసిటీ రోడ్డులో కారును తనిఖీ చేయగా, రూ.35 లక్షల నోట్ల కట్టలు దొరికాయి.
ఏపీలో తయారై నిషేధిత బీటీ-3/హెచ్టీ విత్తనాలు కోళ్ల దాణా పేరుతో మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు తెచ్చి రైతులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్�
వివిధ యూనివర్సిటీలకు చెందిన డిగ్రీ, పీజీ ఇతర విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీవి ముద్రిస్తూ వాటిని విక్రయిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్లో అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి