ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)కు జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. అనుమతిలేని లే అవుట్లలో ప్లాట్లు కొన్న వారు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు 25 శాతం రాయితీ ఇచ్చినా రెగ్యులరైజ్�
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై ఇస్తున్న 25% రాయితీ గడువును మరోసారి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును జూన్ వరకు పెంచాలని నిర్ణయించింది. ఈ మ�
రాష్ట్ర సర్కారు చేపట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ గందరగోళంగా మారింది. కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో దరఖాస్తుదారులకు నరకం కనిపిస్తున్నది.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న వారిలో రూ.10,000 చెల్లించిన వారు పరేషాన్లో ఉన్నారు. డీటీసీపీ ఆమోదించిన లేఅవుట్లు కాకుండా గ్రామపంచాయతీ ఆమోదించిన, ఆమోదించని లే అవుట్�
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంలో సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులకు కొత్త ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. తాజా గా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని నోటీసులు అందుకున్న వారు కూడా ఫీజు చెల్లించక లేకపోతున్నారు
రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) వన్టైం సెటిల్మెంట్పై ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నది. గత ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా పరిష్కరిస్తామన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక బ�
అక్రమంగా లేఔట్లు, వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసినవారు, ఇండ్లు నిర్మించుకున్నవారు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) ఫీజు చెల్లించాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. 2020 ఆగస్టు కంటే ముందు
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత వైఖరిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేసిన
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి 31లోగా క్రమబద్ధ