భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా యూరియాను సరఫరా చేయక అధికారులు చేతులెత్తేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కూనారం రైతులు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్య తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి జాటోత్ కృష్ణ, జిల్లా
కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ �
లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రపురం గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ ముర్రేడు వాగులో చిక్కుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ముర్రేడువాగులో వరద నీరు భారీగా చేరింది.
లక్ష్మీదేవిపల్లి మండలంలోని వేపలగడ్డను అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినప్పటికీ ప్రస్తుత కాంగ్�
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని రైతులు వారం రోజులుగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. సరఫరా చేస్తున్న ఒకటి, రెండు బస్తాలు ఎటూ స�