అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా ఎగువరేగడ పల్లెకు తరలిం�
Lance Naik Sai Teja: భారత తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్తోపాటు హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ వాసి, లాన్స్నాయక్ సాయితేజ
అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు రేపు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ సంఘటనలో 13 మంది చనిపోగా వారిలో కొంతమంది మృత దేహాలను ఆ రోజే గుర్తించగా ఆరుగురి మృత దేహాలన�
Lance Naik B Sai Teja: జనరల్ బిపిన్ రావత్తోపాటు ప్రాణాలు కోల్పోయిన యువ సైనికుడు, లాన్స్ నాయక్ బీ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకట
Helicopter crash | హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినవారిలో మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన సాయితేజతోపాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య , వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందికూడా మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ ఒకరు. చిత్తూరు జిల్లా ఎ�
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): జనరల్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసి మృతి చెందారు. కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణశాఖలో లాన్స్�