కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడి�
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో త మను విలీనం చేయొద్దని కోరుతూ సేవాలాల్ సేన, లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పత్తినాయక్ తండావాసులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. క�
గిరిజన సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నాయకులు శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తు
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లంబాడీలను వేధిస్తున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఫార్మా కంపెనీల పేరుతో సీఎం సొంత నియోజకవర్గంలోని రైతులు, ప�
వైద్యారోగ్యశాఖలో డీహెచ్ రవీందర్నాయక్ అండదండలతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుగులోత్ రాజేశ్నాయక్ ఆరోపించారు. డీహెచ్తో కొందరు డీఎంహెచ్వోలు కుమ్మకై �