GST | క్రమం తప్పకుండా జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికి జీఎస్టీ అధికారులు తమ వ్యాపారాలపై దాడులు నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ వ్యాపారస్థులు డిమాండ్ చేశారు.
Uttar Pradesh | రైల్వే స్టేషన్లో ఓ వృద్ధురాలు ఒక ప్లాట్ఫామ్ పైనుంచి మరో ప్లాట్ఫామ్ పైకి వస్తున్నది. ఈ క్రమంలో పట్టాలు దాటుతున్నది. అయితే ఓ ట్రాక్పై నుంచి రైలు వస్తున్నది. దానిని గమనించిన రైల్వే పోలీసు
భోపాల్: ‘రైలులో బాంబుంది’.. అంటూ బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి రైల్వే అధికారులను అలెర్ట్ చేశారు. దీంతో ఢిల్లీ వెళ్లే రైలును రెండు గంటలకుపైగా నిలిపి తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు ల