పేదల తిరుపతి అయినమ న్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి అనుసంధానమై న అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భా గంగా మొదటి రోజు సోమవారం అమ్మవారికి పల్�
ప్రభుత్వ ఆదేశాల మేరకు మన్యంకొండలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను మంగళవారం దేవాదాయశాఖ స్తపతి వల్లినాగయుగం, ఎస్ఈ మల్లికార్జున్రెడ్డి, డీఈ శర్మ, ఏఈ బాలయ్య పరిశీలించారు.
అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మహాశిరాత్రి జాతరను పురస్కరించుకుని లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో మాజీ ఎంపీపీ బాల్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
నూతన సంవత్సరా న్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని స్వామివారికి ప్రత్యేక �
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్�