మండలంలోని వట్టెం గ్రామంలో స్వయంభువు గా వెలసిన నారదగిరి లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజ లు చేయడంతోపాటు ఎడ్ల బండ్ల ఊరేగిం�
మండలంలోని వట్టెం అడ్డగట్టుపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూ జలు చ
పేదల తిరుపతి అయినమ న్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి అనుసంధానమై న అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భా గంగా మొదటి రోజు సోమవారం అమ్మవారికి పల్�
ప్రభుత్వ ఆదేశాల మేరకు మన్యంకొండలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను మంగళవారం దేవాదాయశాఖ స్తపతి వల్లినాగయుగం, ఎస్ఈ మల్లికార్జున్రెడ్డి, డీఈ శర్మ, ఏఈ బాలయ్య పరిశీలించారు.
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయాన్ని కేసీఆర్ సర్కారు హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, మరిన్ని వసతుల కోసం గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించార�
Brahmotsavam | వైఎస్ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుంచి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నూతన సంవత్సరా న్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని స్వామివారికి ప్రత్యేక �
ఆదిశిలా క్షేత్రంలో మం గళవారం అర్ధరాత్రి స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాన�