వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ�
‘ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మి ఆగం కావద్దు.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని మరువద్దు..’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ప్రజలకు సూచించారు.
మండలంలోని సింగవట్నంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున దంపతులు శనివారం దర్శించుకున్నారు. మంగళవాయిద్యాల మధ్య వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సం పత్కుమార్శర్మ �
నిజామాబాద్ : గోదావరి నది ఒడ్డున ఆగమ శాస్త్ర ప్రకారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలువనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్�