మారెటింగ్ శాఖ డైరెక్టర్ (ఎఫ్ఏసీ) ఆర్ లక్ష్మణుడిని ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రాహుల్రాజ్కు మారెటింగ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మ�
మనిషి తత్వమే మానవత్వం. దాన్ని మరచి ఏదో సాధించేయాలనే ఆత్రుతతో మనిషి తనను తానే మరిచిపోతున్న నేటి కాలంలో ‘రామ కథ’ను స్మరించుకోవడం అనివార్యం. భూమి మీద గాలి ఉన్నంత వరకూ, చెట్టూపుట్టా-రాయీరప్పా ఉన్నంత వరకూ, సూర
పవిత్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సీతారామ, లక్ష్మణమూర్తులకు పవిత్రారోపణం నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో ఆశీనులను చేసి