శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ స్మగ్లర్ మంగళవారం బంగారం స్మగ్లింగ్కు విఫలయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కస్టమ్స్ వివరాల ప్రకారం… కువైట్ నుంచి హైదరాబాద్కు ఓ ప్రయాణీకుడు జె9-1403 విమానం లో వచ్�
న్యూఢిల్లీ : కువైట్లోకి భారత్ నుంచి విమానాలు నేరుగా ప్రవేశించేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. ఈ నెల 22 నుంచి ప్రవేశం కల్పించాలని కువైట్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. అయితే, కువైట్ ఆమోదించిన వ�
Kuwait fire : కువైట్లోని భారీ టైర్ డంపింగ్ యార్డ్లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి కువైట్ అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అగ్నికీలల న�
న్యూఢిల్లీ: భారత్కు 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతున్నట్లు కువైట్ తెలిపింది. మరో 1,400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. “మూడు భారత యుద్ధ నౌకలు, ఒక పెద్ద �
భారత్కు బాసట| కరోనా వేళ భారత్కు ఫ్రాన్స్, కువైట్ దేశాలు బాసటగా నిలిచాయి. కరోనాను ఎదుర్కొనేందుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. 2 వేల మందికి 5 రోజులు సరిపడా లిక్విడ్ ఆక్సిజన్
భారత విమానాలపై కువైట్ నిషేధం | భారత్లో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో రోజువారీ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్పై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్న దేశాల జాబితా పెరుగుతోంది.
నిజామాబాద్ : జిల్లాలోని మాక్లూర్ మండలం మానిక్బండార్ తండాకు చెందిన రవీందర్ దెగావత్ మృతదేహం బుధవారం స్వగ్రామమైన మానిక్బండార్కు చేరుకోగా గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. రవీందర్ వారం రోజుల �