ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో చేపట్టిన తొలి మోడల్ రాకెట్ లాంచింగ్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. శనివారం ఏఎస్ఐ (ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా) చేపట్టిన ఈ ప్రయోగంలో మోడల్ రాకెట్ భూమి నుంచ�
Dancers Kidnaped For Party | ఒకరి బర్త్ డే పార్టీ కోసం మహిళా డ్యాన్సర్లను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గన్స్తో బెదిరించి వారిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బర్త్ డే పార్టీ జరుగుతున్న ప్ర�
ధీ + యానం = ధ్యానం! ధీ అంటే బుద్ధి. యానం అంటే ప్రయాణం. అందరూ బుద్ధితో జీవనం కొనసాగించడమే ధ్యానం. బుద్ధితో మనుగడ సాగిస్తే జీవితంలో స్వార్థానికి చోటుండదు. కోపాలకు, తాపాలకు తావుండదు. ధ్యానం చేయడం అంటే యజ్ఞం చేసి�
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ‘డబుల్ ఇంజిన్ సర్కార్' గత 6 నెలల నుంచి ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు మరోసారి ఆందోళనకు దిగారు. పెండింగ్ వేతనాల కోసం నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు.
ఖుషీనగర్: ఎయిర్ ఇండియాకు సంబంధించిన కీలక అడుగును వేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ యూపీలోని ఖుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. దివాళా దశలో ఉన్�
గండక్ నదిలో చిక్కుకుపోయిన 150 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ | ఉత్తరప్రదేశ్లో కుషినగర్లోని గండక్ నదిలో పడవలో చిక్కుకుపోయిన వారిని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి, విజయవంతంగా రక్షించినట్లు ఎన్డీఆర్ఎప్