దక్షిణ భారతదేశంలో మరో కుంభ మేళాగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
Maha Kumbh | మహా కుంభమేళా (Maha Kumbh) లో భూటాన్ రాజు (Bhutan King) జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ (Jigme Khesar Namgyel Wangchuck) పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttarpradesh CM) యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తో కలిసి ప్రయాగ్రాజ్ (Pr
Mahakumbh | మహాకుంభమేళా (Mahakumbh) లో 77 దేశాల (77 countries) కు చెందిన 118 మంది రాయబారులు, దౌత్యవేత్తల (Diplomats) బృందం సందడి చేసింది. వారిలో వివిధ దేశాల రాయబార కార్యాలయాల చీఫ్లు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఉన్నారు.
మంజీరా తీరాన తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలోని
మంజీరా కుంభ మేళాకు భక్తులు తరలివస్తున్నారు. మండలంలోని రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్ర పరిధిలోని గరుడ గంగ మంజీరా తీరం ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది.
పేరూర్ సరస్వతీ ఆలయం సమీపంలోని గరుడగంగ మంజీరా పుష్కరాలు నాలుగో రోజు వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. మంగళవారం ఉదయం నుంచే ఇతర రాష్ట్రలు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు గరుడగంగ పుష్కరాల్�
గరుడగంగ మంజీరా పుష్కరాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ఆదివారం మెదక్ మండల పరిధి పేరూరు సమీపంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న మంజీరా నదిలో వేకువజాము నుంచే వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చ�
Mamata Banerjee | రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలను విధించడానికి తమ ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆంక్షల విధింపు