భారీ వర్షాల కారణంగా రెండు రైళ్లు నిలిచిపోగా.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేసి మానవతా సాయం చేసిన పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందిం�
Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో డోర్నకల్ రైల్వే స్టే�
కదులుతున్న రైలు ఎక్కబోయి కాలు జారడంతో ఓ వ్యక్తి ప్లాట్ఫామ్-రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తతో ప్రమాదం తప్పి వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి
Krishna Express | కృష్ణా ఎక్స్ ప్రెస్కు(Krishna Express) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆలేరు(Aleru) రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు.
Krishna Express | రైలులో తిరుపతికి వెళ్లే భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ (Krishna Express ) రైలులో పొగలు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Krishna Express | తిరుపతి- ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు వచ్చింది. డాగ్ స్క్వాడ్తో ఎక్స్ప్రెస్ బోగీలు తనిఖీ చేస్తున్నారు.