మంచిర్యాల జిల్లా కోటపల్లి (Kotapally) మండలంలో భారీ వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత నదిలోకి కొత్తగా నీరు వచ్చి చేరుతుండడంతో నదులలో ప్రవాహం గంట గంట�
కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు మరోసారి రోడ్డెక్కారు. హెచ్ఎం అశోక్ తమపై అసభ్యంగా ప్రవరిస్తున్నాడంటూ ఈ నెల 9న విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, డీటీడీవో, ఏటీడీవోల�
సాక్షాత్తు రాష్ట్ర మంత్రి వివేక్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో జనగామ రూట్లో బస్ రద్దు కాగా బస్ నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆ ప్రాంత నాయకులు వినతి పత్రం సమర్పించారు. కోటపల్లి మండలంలోని జనగామ గ్రామాన�
KGBV | మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హులైన అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలన
సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. కోటపల్లి (Kotapally) ఎస్ఐ రాజేందర్, సిబ్బందితో కలిసి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లిలో తనిఖీలు నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. సుమారు రూ.3 లక్షల కోట్లతో మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్�