కొండాపూర్ : నిర్లక్ష్యంగా, అతి వేగంగా వాహనం నడిపిన సంఘటనలో ఓ మహిళ మృత్యువాత పడింది. గురువారం ఉదయం గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ జంక్షన్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె భర్త స్వల్ప గాయాల�
కొండాపూర్ : ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోని పబ్లిక్ యూనివర్సిటీల్లో టాప్ -3లో నిలిచింది. జనరల్, టెక్నికల్, మెడికల్, లీగల్ అంశాలను పరిగణలోకి తీసుక�
కొండాపూర్ :శ్రీ లహరి కృష్ణుని గీతామృతం పాటల ఆడియో టైటిల్ ఆవిష్కరణ బుధవారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాదవపెద్ది సురేష్, ప్రముఖ గాయ�
కొండాపూర్, మియాపూర్ :నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణకు ఎంపికైన గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్కు చెందిన పీ శశాంక్ యాదవ్కు హోప్ ఫౌండేషన్ ఆర�
కొండాపూర్ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవల్లో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి అవగాహన సర్వేను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ పరిశీలించారు. శేర�
కొండాపూర్ : కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవలను పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెస్ట్జోన్ జోనల్ కమిషనర్ ఎన్ రవి కి�
కొండాపూర్: జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా ఉంచడంతో పాటు భవిష్యత్తు తరాలకు వాటి మాధుర్యాన్ని అందిచగల గొప్పతనం ఫోటోగ్రఫీకి ఉందని ఎంఎల్సీ వాణిదేవి పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కర�
కొండాపూర్:గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ది సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లర్నింగ్ (సీడీవీఎల్) ఆధ్వర్యంలో సంవత్సర కాల వ్యవధితో కొనసాగనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్�
వ్యాక్సిన్తోనే రక్షణ … కొండాపూర్ :వ్యాక్సిన్తోనే కొవిడ్ మహమ్మారీ నుంచి రక్షణ పొందుతామని శేరిలింగంపల్లి సర్కిల్ -20 ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి అన్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో ప్రత్�
కొండాపూర్ : ప్రతి పౌరుడు పోలీసేనని… ప్రతి పోలీసు ఒక పౌరుడేనని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం మాదాపూర్లోని ఓ హోటల్లో ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమా�
కొండాపూర్ : సమాజ సేవ చేయడంలో జన్మ ఫౌండేషన్ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జన్మ ఫౌండేషన్ చేపట్టిన సామాజిక కార్యక్రమాలకు గాను ప్రైడ్ ఇండియా నేషనల్ 2021 అవార్డు వరించింది. వే ఫౌండేషన్ ఆధ్వ�
కొండాపూర్ : ఎస్టీపీల ఏర్పాటుతో చెరువుల్లోకి చేరుతున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయ�