సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. ప్రారంభోత్సవ సభకు హాజరైన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్రావు, చామల కిరణ్కుమార్రెడ్డి, రాజ్య�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం భక్తులకు, ప్రాంతీయ అభివృద్ధికి చరిత్రాత్మక ఘట్టమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి అన్నారు. కొమురవెల్లి మల్లన్న క్షేత
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వేస్టేషన్ను ఈ నెల 26న(ఆదివారం) ప్రారంభించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్లో చేపట్టిన ఏర్పాట్లను గురువారం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించారు. స్టేషన్లో ముగిసిన పనులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పా
తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధిని జిల్లాల వారీగా విస్తరించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. కేసీఆర్ కృషితో సిద్దిపేటకు రైల్వే కల సాకారమైంది. కొము�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వ చ్చింది. ఈనెల 26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్య�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్కు భారతీయ రైల్వేశాఖ(కేఐపీకే0943 6626) కోడ్ కేటాయించింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్, ప్రయాణికుల సమాచారసేవలతో పాటు ఇతర రైల్వే కార్యకలాపాల్లో కొమురవెల్లి రైల్వ�