తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధిని జిల్లాల వారీగా విస్తరించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. కేసీఆర్ కృషితో సిద్దిపేటకు రైల్వే కల సాకారమైంది. కొము�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వ చ్చింది. ఈనెల 26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్య�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్కు భారతీయ రైల్వేశాఖ(కేఐపీకే0943 6626) కోడ్ కేటాయించింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్, ప్రయాణికుల సమాచారసేవలతో పాటు ఇతర రైల్వే కార్యకలాపాల్లో కొమురవెల్లి రైల్వ�