తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. త్వరలో సినిమా షూటింగ్స్ కూడా షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ మేకర్స్ చూపు హైదరాబాద్ పై పడ్డది
ఓ హీరోయిన్ నగ్నంగా నటించాలంటే చాలా గట్స్ కావాలి. కాని ఇటీవలి కాలంలో కొందరు భామలు మాత్రం డేర్ చేసి ఫొటోషూట్స్ చేయడం, పలు సినిమాలలో నటించడం వంటివి చేస్తున్నారు. ఆ మధ్య‘ఆడై’ మూవీలో హీరోయిన్ అమ�
ఖైదీ సినిమాతో బాక్సాపీస్ ను షేక్ చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రంతో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమాను చేస్తున్నాడు.
స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు కంటిన్యూగా హెల్ లైన్స్ లో నిలుస్తూనే ఉంది.
కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది పేద ప్రజలు నిరాశ్రయులుగా మారారు. కొందరు పొట్ట నింపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులని గమనించిన సినీ ప్రముఖు
సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూత | ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీ జయరాం(70) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చేరారు.
కరోనా మహమ్మారి కోలీవుడ్పై పగబట్టింది. నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్, కమెడీయన్స్ ఇలా చాలా మంది ఇటీవలి కాలంలో కన్నుమూసారు. వారి మరణంతో కోలీవుడ్ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిం
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రోజుకు కొన్ని వేల మంది చనిపోతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా మృత్యుబాట పడుతున్నారు. కొందరు కరోనా వలన మరణిస్తుంటే, మరి కొందరు అనారోగ్యంత�
రాంచరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో ఆర్ సీ 15 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
2020ని తలుచుకుంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినిమా వాళ్లు గతేడాది చనిపోయారు. 2021లోనూ ఇదే కంటిన్యూ అవుతుంది. మరీ ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో అయితే చాలా మంది ప్రముఖులు మరణిస్
గౌతమ్మీనన్..తెలుగు, తమిళ భాషల్లో సూపర్హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్. గౌతమ్ మీనన్ డైరెక్టరే కాదు..మంచి నటుడు కూడా అని ఆయన కనిపించిన సినిమాలే చెప్తాయి.