స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు కంటిన్యూగా హెల్ లైన్స్ లో నిలుస్తూనే ఉంది.
కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది పేద ప్రజలు నిరాశ్రయులుగా మారారు. కొందరు పొట్ట నింపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులని గమనించిన సినీ ప్రముఖు
సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూత | ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీ జయరాం(70) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చేరారు.
కరోనా మహమ్మారి కోలీవుడ్పై పగబట్టింది. నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్, కమెడీయన్స్ ఇలా చాలా మంది ఇటీవలి కాలంలో కన్నుమూసారు. వారి మరణంతో కోలీవుడ్ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిం
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రోజుకు కొన్ని వేల మంది చనిపోతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా మృత్యుబాట పడుతున్నారు. కొందరు కరోనా వలన మరణిస్తుంటే, మరి కొందరు అనారోగ్యంత�
రాంచరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో ఆర్ సీ 15 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
2020ని తలుచుకుంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినిమా వాళ్లు గతేడాది చనిపోయారు. 2021లోనూ ఇదే కంటిన్యూ అవుతుంది. మరీ ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో అయితే చాలా మంది ప్రముఖులు మరణిస్
గౌతమ్మీనన్..తెలుగు, తమిళ భాషల్లో సూపర్హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్. గౌతమ్ మీనన్ డైరెక్టరే కాదు..మంచి నటుడు కూడా అని ఆయన కనిపించిన సినిమాలే చెప్తాయి.
ప్రముఖ హీరో కమల్హాసన్-శంకర్ క్రేజీ కాంబినేషన్ లో ఇండియన్ 2 చిత్రం సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. క్రేన్ ప్రమాదం, కరోనా లాక్డౌన్, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది.
కరోనా కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం దాదాపు తగ్గించేశారు. ఎంత పెద్ద సినిమా విడుదలైనా కూడా ఓటిటీలో వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నారు. బయట వైరస్ కారణంగా ఉండడంతో అసలు కొత్త సినిమాల గురించి ప�
అందంగా మారేందుకు హీరోయిన్స్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని సార్లు మిల్కీ బ్యూటీలా మారేందుకు లేని పోని సర్జరీలు చేయించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయ�
చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు తెలుగులో టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు అంటే అభిమానులు కూడా పడిచచ్చిపోయేవారు. కొన్నాళ్లపాటు త్రిష కెరియర్ సజావుగానే సాగిన ఆ తర్వా�
ప్రముఖ తమిళ నటుడు వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్యులు వివేక్ కు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు.