2020ని తలుచుకుంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినిమా వాళ్లు గతేడాది చనిపోయారు. 2021లోనూ ఇదే కంటిన్యూ అవుతుంది. మరీ ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో అయితే చాలా మంది ప్రముఖులు మరణిస్
గౌతమ్మీనన్..తెలుగు, తమిళ భాషల్లో సూపర్హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్. గౌతమ్ మీనన్ డైరెక్టరే కాదు..మంచి నటుడు కూడా అని ఆయన కనిపించిన సినిమాలే చెప్తాయి.
ప్రముఖ హీరో కమల్హాసన్-శంకర్ క్రేజీ కాంబినేషన్ లో ఇండియన్ 2 చిత్రం సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. క్రేన్ ప్రమాదం, కరోనా లాక్డౌన్, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది.
కరోనా కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం దాదాపు తగ్గించేశారు. ఎంత పెద్ద సినిమా విడుదలైనా కూడా ఓటిటీలో వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నారు. బయట వైరస్ కారణంగా ఉండడంతో అసలు కొత్త సినిమాల గురించి ప�
అందంగా మారేందుకు హీరోయిన్స్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని సార్లు మిల్కీ బ్యూటీలా మారేందుకు లేని పోని సర్జరీలు చేయించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయ�
చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు తెలుగులో టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు అంటే అభిమానులు కూడా పడిచచ్చిపోయేవారు. కొన్నాళ్లపాటు త్రిష కెరియర్ సజావుగానే సాగిన ఆ తర్వా�
ప్రముఖ తమిళ నటుడు వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్యులు వివేక్ కు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు.
స్టార్ హీరోల సినిమాలు వస్తే మన ప్రేక్షకులు వైరస్ ఉందనే విషయాన్ని కూడా మరిచిపోతారు. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా దీన్ని నిరూపించింది.
భారతీయ సినిమాను అత్యున్నత స్థానంలో నిలిపిన లెజండరీ స్టార్స్లో రజనీకాంత్, కమల్ హాసన్ తప్పక ఉంటారు. తమిళ నాట ఈ ఇద్దరు హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ మాస్ చిత్రాలతో �
పహద్ ఫాసిల్..భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడు. మలయాళంలో స్టార్ ఇమేజ్ కొనసాగిస్తూనే..ఇతర భాషల్లో తానెంటో ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైకిల్పై పోలింగ్ బూత్కు వెళ్లి ఓటేశాడు. చెన్నైలోని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి సైకిల్పై వెళ్లి ఓటేసిన వీడియో ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.