వాటా విక్రయించనున్న ఫండ్ న్యూఢిల్లీ, మార్చి 23: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ (కొత్త పేరు..రీ సైస్టెనబిలిటీ) నుంచి వైదొలిగేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కే�
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు
గత ఐపీఎల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్లేఆఫ్స్ చేరిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). భారత్లో జరిగిన ప్రథమార్థంలో పేలవ ప్రదర్శన చేసిన కేకేఆర్.. యూఏఈలో జరిగిన రెండో సగంలో అద్భుతంగా పుంజుకుం�
ఘనంగా ముగిసిన కల్వకుంట్ల కవిత టీ-20 టోర్నీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: కల్వకుంట్ల కవిత టీ20 (కేకేఆర్) కప్ను ఆర్సీసీ ఎలెవన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీసీ జట్టు 19 పరుగుల తేడాతో రెయోలి�
కోల్కతా: వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు దూరమైన స్టార్ పేసర్ పాట్ కమిన్స్ స్థానంలో.. న్యూజిలాండ్ వెటరన్ టిమ్ సౌథీని ఎంపిక చేసుకుంటున్నట్టు కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఫ్ర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశను యూఏఈ వేదిక నిర్వహిస్తామనిబీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. లీగ్లో మిగిలిన 31 మ్యాచ్లు సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఐపీఎల్ల�
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.కరోనా నియంత్రణలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు జరిమానా వేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. కొవిడ్
కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్లోని మిగతా మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. రెండోదశలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడతారా? లేదా? అన్న విషయం అనుమానంగా మారింది. మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ వాయిదా పడడంతో లీగ్ కోసం భారత్కు వచ్చిన న్యూజిలాండ్ క్రికెటర్లు స్వదేశానికి చేరుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కోల్కతా నైట్
కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. లీగ్ను అర్ధంతరంగా నిలిపివేయడంతో విదేశీ ఆటగాళ్లు తమ ఇళ్లకు వెళ్తున్నారు.తాజాగా బంగ్లాదేశ్ సూపర్స్టార్స్ ముస�
కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపిఎల్) ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న ఈ టోర్నమెంట్.. వాయిదా కా�
ముంబై: ఇండియాలో ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలన్న ఆందోళనలో ఉన్నట్లు కోల్కతా నైట్రైడర్స్ మెంటార్ డేవిడ్ హస్సీ చెప్పాడు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థి�