దక్షిణాది ప్రేక్షకులను అందంతో పాటు అభినయంతో మెప్పించిన నాయిక కీర్తి సురేష్. హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్స్ అనే ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్న కొద్ది మంది నాయికల్లో ఒకరామె. మహానటిగా మెప్పి�
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. మే 2న థియేట్రికల�
మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సెట్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయని అంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్. కీర్తి సురేష్ నాయికగా దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మైత్
ప్రేక్షకులు తనను మంచి నటిగానే గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నది అగ్ర తార కీర్తి సురేష్. గ్లామర్ పాత్రలు తన మొదటి ప్రాధాన్యం కానేకాదని చెప్పింది. కమర్షియల్ సినిమాలో హద్దు దాటి కనిపించడం తన వ�
మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మహేశ్ బాబు యాక్షన్ లుక్లో కనిపిస్తున్నారు. ఓ భారీ పోరాట ఘట్టానికి హీరో సిద్ధంగా ఉన్నట్లు ఈ స్టిల్తో �
మన అగ్ర హీరోలంతా పాన్ ఇండియా బాట పట్టారు. తాజాగా వీరిలో చేరారు నాని. ఆయన కొత్త సినిమా ‘దసరా’ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో శ్�
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సూధాకర్ చెరుకూరి న
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భ�
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. దక్షిణాదిన అరడజను ప్రాజెక్ట్లు ఆమె చేతిలో ఉన్నాయి. తీరికలేని బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పటికీ ఈ భామ తన అభిరుచి మేరకు ఓ వీడియో ఆల్బమ్లో �