నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ సాయి ప్రసాద్ ఈ నెల 11న ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో గల సముద్ర మట్టానికి 5895 మీటర్ల ఎత్తులోగల కిలిమంజారో పర్వతాన్ని ఆయన అధి�
కులకచర్ల, ఆగస్టు 15: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో శిఖరాన్ని వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం ఘనాపూర్కు చెందిన నవీన్కుమార్ అధిరోహించారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కి�
వెల్లుల్లకు చెందిన ప్రవీణ్ ఘనత మెట్పల్లి రూరల్, జూలై 8: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన పర్వతం కిలిమంజారోను అధిరోహించాడు. అక్కడ సూర్యనమస్కార�
సాహసమే ఆమె ఊపిరి. సైన్యంలో పనిచేయాలనేది ఆమె లక్ష్యం. అందుకావాల్సిన శక్తిసామర్థ్యాలను కూడగట్టు కునేందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఎవరెస్ట్ అధిరోహణ. ఇందులో భాగంగా మొదట కిలిమంజారోపై అడుగిడింద�
కామారెడ్డి టౌన్/ ఎల్లారెడ్డి, మే 6: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తిరునగరి శ్రీకాంత్, ఆయన కూతురు హిమలేఖ్య ఏప్రిల్ 30న ఆఫ్రికాలోని ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని (టాంజానియా పర్వతం గిల్మ
కామారెడ్డి జిల్లా సరంపల్లిలోని గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థి ఇస్లావత్ బన్నీ కిలిమంజారో అధిరోహించాడు. ఈ నెల 18న సౌతాఫ్రికాలోని కిలిమంజారో పర్వతం వద్దకు వెళ్లిన బన్నీ.. శుక్రవారం దాన్ని అధిరో�
హైదరాబాద్సిటీబ్యూరో,మార్చి8(నమస్తే తెలంగాణ): ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద పర్వతమైన కిలిమంజారోపై హైదరాబాద్కు చెందిన ఏడేండ్ల చిన్నోడు జెండా ఎగరేశాడు. సికింద్రాబాద్కు చెందిన తేలుకుంట్ల విరాట్ చంద్రకు ట�