Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయ
కార్పొరేట్ వైద్యానికి దీటుగా పేదలకు గాంధీ దవాఖాన వరంగా మారింది. కరోనా కష్టకాలంలో వేల మంది రోగులకు అండగా నిలిచిన ఈ దవాఖాన.. కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. అవసరమైతే కి�
Girlfriend | ప్రేమ కోసం చాలా మంది ఎన్నో రకాల త్యాగాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఎన్ని త్యాగాలు చేసినా ఆ ప్రేమ మనకు దుఃఖాన్నే మిగులుస్తుంది. మెక్సికోలో టీచర్గా పనిచేసే
కిడ్నీ రోగులకు ప్రాణదాతగా దవాఖాన ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం స్వరాష్ట్రంలో పెరిగిన సదుపాయాలు ప్రైవేటులో అవయవమార్పిడికి 12 లక్షలపైనే పూర్తి ఉచితంగా చేస్తున్న నిమ్స్ దవాఖాన రోగులకు మందులు కూడా �
Record number of kidney transplant surgeries in NIMS | ప్రజారోగ్యంపై తెలంగాణ రాష్ట్రం అత్యంత శ్రద్ధ పెట్టిందని, ఆ దిశగా వేగంగా ముందుకు సాగుతూ సీఎం కలలుగన్న ఆరోగ్య తెలంగాణ మారుతోందని
మూత్రపిండ సమస్యలు అనగానే డయాలసిస్ గుర్తుకొస్తుంది. దవాఖానల చుట్టూ పరుగులు పెట్టే రోగులు కండ్లముందు కనిపిస్తారు. కిడ్నీ సమస్యలను తొలి దశలోనే గుర్తిస్తే డయాల సిస్ వరకూ వెళ్లాల్సిన పరిస్థితే రాదని భరోస
Drugs Case | డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని, ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయాలని సుప్రీంకోర్టుకు నిందితుడు
మనిషికి ఎన్ని కిడ్నీలు ఉంటాయి? ఎవరికైనా రెండే ఉంటాయి. కానీ చెన్నైలోని ఓ వ్యక్తికి మాత్రం ఇప్పుడు ఐదు కిడ్నీలు ఉన్నాయి. హైపటెన్షన్తో బాధపడుతున్న ఆ వ్యక్తికి ఒకటి కాదు రెండు కాదు.. మూడుసార్లు కిడ�
హైదరాబాద్ : రెండు వేర్వేరు బ్లడ్ గ్రూప్లు కలిగిన వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ఇది అవయ�