లేహ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్గేమ్స్లో రాష్ర్టానికి చెందిన యువ స్కేటర్ తాల్లూరి నయన శ్రీ రెండు పసిడి పతకాలతో మెరిసింది. టోర్నీలో సోమవారం జరిగిన మహిళల 1000మీటర్ల షార్ట్ట్రాక్ స్కేటింగ్
లేహ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ బోణీ కొట్టింది. గురువారం జరిగిన పురుషుల అడ్వాన్స్ ఫిగర్ స్కేటింగ్ విభాగంలో రాష్ట్ర యువ స్కేటర్ పడిగె తేజేశ్ రజత పతకంతో మెరిశాడు.
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కు వేళయైంది. మంగళవారం నుంచి లేహ్ వేదికగా వింటర్ గేమ్స్ మొదలుకాబోతున్నాయి. హిమాలయ పర్వత సానువుల్లో జరుగనున్న వింటర్ గేమ్స్లో ఈసారి వెయ్యి మందికి పైగా అథ్లెట్లు పోటీపడుతు
తగినంత మంచు లేకపోవడంతో గత నెలలో వాయిదాపడ్డ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఈనెల 9 నుంచి మొదలుకానున్నాయి. కశ్మీర్లోని గుల్మార్గ్ ఆతిథ్యమిచ్చే ఈ క్రీడలు మార్చి 9 నుంచి 12 వరకు జరుగనున్నాయి.
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో భాగంగా ఈనెలలో జరగాల్సిన రెండో దశ పోటీలు వాయిదా పడ్డాయి. జమ్ము కశ్మీర్లోని గుల్మార్గ్ వేదికగా ఈనెల 22 నుంచి 25 దాకా ఈ పోటీలు జరగాల్సి ఉంది.
జమ్ము కశ్మీర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్లో తెలంగాణ యువ స్కేటర్ సూరపనే
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ యువ స్కేటర్ తాళ్లురి నయన శ్రీ కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా మూడో ఏడాది వింటర్ గేమ్స్లో పసిడి పతకంతో మెరుపులు మెరిపించింది.