ఖమ్మం రూరల్ మండలం పోలెపల్లి గ్రామంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు సాగు రైతులు, మరోవైపు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ప్రభుత్వం లాక్కో
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుడిమల్లలో అధికారులు బుధవారం మా ఇంటి మన దీపం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన దంపుతులను ఘనంగా సన్మానించారు.
Mirchi Crop ఇవాళ ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల ముత్తగూడెంలో రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వడ్డీలు తెచ్చి.. పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైత�
ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లిలో రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ ఆస్తుల కచ్చిత విలువను నిర్ణయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ టౌన్షిప్ ఆస్తుల విలువను నిర్ణయించేందు�
పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వలసొచ్చిన కూలీలు చిత్రహింసలకు గురవుతున్నారు. పల్లెల్లో పుడుతున్న వదంతులు వారిపాలిట శాపంగా మారాయి.