బాహుబలి తర్వాత సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్. కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రానికి సీక్వెల�
ఈ మధ్య కాలంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చర్చనీయాంశంగా మారుతుంది. హీరో, దర్శకుడు క్యాస్టింగ్ని బట్టి సినిమాపై క్రేజ్ అమాంతం పెరగడంతో పెట్టుబడితో సంబంధం లేకుండా థ్రియేట్రికల్ రైట్స్ నుంచి.. డి�
ఇండస్ట్రీలో రెండు భాగాల సినిమాలకు పెరుగుతున్న డిమాండ్ | బాహుబలిని స్ఫూర్తిగా తీసుకుని కేజీఎఫ్, పుష్ప ఇలా చాలా సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం..
కేజీఎఫ్, మాస్టర్, ఆకాశం నీ హద్దురా!, ఖైదీ వంటి డబ్బింగ్ సినిమాలు మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇదంతా బాగానే ఉంది.. కానీ అసలు ఈ డబ్బింగ్ సినిమాల రాక తెలుగులో ఎప్పుడు మొదలైంది?
కేజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అప్పట్లో విడుదలైన 48 గంటల్లోపే ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంతేకాదు 5.5 మిలియన్స్ కు పైగా లైకులు కూడా సంపాదించింది.
ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్గా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1.ఇప్పుడు దానికి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్-2 వస్తుండటంతో అందరి చూపు ఈ చిత్ర రిలీజ్ డేట్పై పడింది. జూలై 16 చ�
యశ్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. మూడేళ్ల క్రితం విడుదలై అద్వితీయ విజయాన్ని సాధించిన ‘కేజీఎఫ్’కు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సీక్వె
గత ఏడాది కరోనా ఎఫెక్ట్ వలన సినీ పరిశ్రమ దాదాపు 9 నెలలు స్తంభించింది. చాలా సినిమాల షూటింగ్స్, రిలీజ్లు వాయిదా పడ్డాయి. అయితే కరోనా కాస్త శాంతించడంతో థియేటర్స్లో సినిమాలు విడుదలయ్యాయి. మిగత�
కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ . 2018లో బాక్సాఫీస్ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్క�
కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రానికి కొనసాగింపుగా యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూలైలో
యష్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కోలార్ బంగారుగనుల నేపథ్యంలో రొమాంచితమైన యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పించ�
కేజీఎఫ్ ( KGF ) సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
యష్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్-చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో పవర్ఫుల్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్�
కన్నడ స్టార్ హీరో యష్ పొలం పనుల్లోకి దిగాడు. అదేంటీ అంటే సరదాగా అంటున్నారు ఫ్యాన్స్. తన సొంతూరు హసన్ లో ఈ మధ్యనే యష్ వంద ఎకరాలు కొనుగోలు చేశాడని వీటి విలువ 80 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ మధ్యన