రీడిజైన్ల ద్వారా ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుసమస్యలను అధిగమించి నీరిచ్చిన ఘనత సీఎందేరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ వేములవాడ, మార్చి 28: ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల విషయంలో నాటి �
పోర్టల్లో అందుబాటులో 32 రకాల సేవలుభూ లావాదేవీలు, సమస్యల కోసం 25 మాడ్యూల్స్నేటితో ఐదు నెలలు పూర్తి.. నెలకు 75 వేల లావాదేవీలు ‘దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా మారాలె. ల్యాండ్ రికా�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజ
టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్హన్మకొండ, మార్చి 26: తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులు బాసటగా ఉంటారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ టీఎన్జీవో భవన్లో జరిగి�
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిప
నిధులు, పనులతో భారీ అభివృద్ధి సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పల్లెలను ప్రగతి పథాన నడిపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడిం�
కలిసికట్టుగా పనిచేసిన గులాబీ సైన్యం పక్కా ప్రణాళికతో ప్రచారం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అమలు చేసిన త్రిముఖ వ్యూహం అద్భుత ఫలితాన్నిచింది. పార
హైదరాబాద్: ప్రతి ఏటా రాష్ట్ర సామాజిక ఆర్థిక ప్రగతిని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈసారి కూడా వివిధ రంగాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూ సోషియో ఎకనమిక్ ఔట్లుక�
మన ఆత్మగౌరవం ఇనుమడించేలా కొత్త సచివాలయ నిర్మాణం పది కాలాలపాటు పటిష్టంగా నిలవాలి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండాలి ‘ధోల్పూర్ స్టోన్’తో తీర్చిదిద్దిన ఫౌంటెన్లు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశా�
కేంద్రం పరిధిలోని అంశాలపై చర్చకు అసెంబ్లీ వేదిక కాదు సభా సమయాన్ని కావాలనే వృథాచేస్తున్నారు తగినంత అవకాశమిచ్చినా తీరు మారదా సంబంధంలేని అంశాలపై రభస తగదు కాంగ్రెస్ సభ్యులపై సీఎం ఆగ్రహం కాంగ్రెస్ సభ్యు�
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఆదర్శవంతమైన పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తె�
ప్రజలంగీకరిస్తేనే రాష్ట్రంలో ప్లాంట్ ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ సెమినార్లో ఏఎండీ డైరెక్టర్ సిన్హా హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వల కోసం వెతు
ఒకేసారి 1500 మంది భక్తుల పుణ్యస్నానాలు రూ. 11.55 కోట్లతో 2.47 ఎకరాల్లో ఏర్పాటు యాదాద్రి, మార్చి10: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్టడాలు భక్తులకు ఆధ్యాత్మికత కల్గించడంతోపాటు సౌకర్యవంతంగా ఉండేలా �