ఈ సారి 1.32 కోట్ల టన్నుల ధాన్యం కొంటాం ఈ ఘనత సీఎం కేసీఆర్దే మంత్రి గంగుల మలాకర్ కరీంనగర్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): దేశంలో ఎఫ్సీఐ సేకరించే ధాన్యంలో 56 శాతం తెలంగాణదేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�
ఈ ఏడాది సేద్యానికి నీరు పుష్కలం ప్రభుత్వ లక్ష్యానికి తోడైన ప్రకృతి రైతులను సాగుకు సిద్ధం చేసే ఉగాది సాగు, దిగుబడిలో మనదే అగ్రస్థానం రైతు కుటుంబాల్లో వసంతం తేవడమే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక పథకాలు ముఖ్యమ�
ఏడాదంతా ఉగాది ఉషస్సు.. సమృద్ధిగా పంటలు ఆర్థికరంగం పరుగులు.. పరిశ్రమల పురోగతి ప్లవ నామ సంవత్సరం అందరికీ శుభప్రదం ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు కాళేశ్వరంతో పసిడి పంటలు ఉమ్మడి పాలనలో చేదు అనుభవా�
తెలంగాణ సర్కార్ వ్యతిరేకతతో దిగొచ్చిన కేంద్రం నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేత ఖనిజాన్వేషణ సర్వే ప్రాజెక్టు నుంచి వెనుకడుగు నల్లగొండ జిల్లాలోని పెద్దగుట్టకూ తప్పిన ముప్పు వెలికితీతను ఉద్యమనేత�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరిక పెద్దవూర, ఏప్రిల్ 10: వర్క్లేని కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే రేవంత్రెడ్డికి సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి లేదని ప్రభుత్వ విప్ బాల్క సు�
బహిరంగ సభతో కార్యకర్తల్లో మరింత జోష్ టీఆర్ఎస్ గెలుపుతోనే అన్నిరంగాల్లో అభివృద్ధి శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి సీఎం బహిరంగ సభా స్థలం పరిశీలన హాలియా, ఏప్రిల్ 9: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప�
దేశంలో ఎప్పటికప్పుడు కొత్త రాజకీయ పార్టీలు పుడుతూనే ఉన్నాయి. అందులో అత్యధిక పార్టీలు ఎలాంటి ప్రభావం చూపకుండా అంతర్థ్దానమైపోతున్నాయి. కేవలం పదుల సంఖ్యలో పార్టీలు మాత్రమే దేశ రాజకీయ యవనికపై తమదైన ముద్ర �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి పథకానికి రూపకల్పన చేసింది. వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారత కోసం ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం పట్ల బహజనుల్లో హర్షా�
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సన్నద్ధం సభాస్థలిని పరిశీలించిన మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో చలో హాలియా పేరిట ఈ నెల 14న భారీ ఎన్నికల బహ
హల్దీ వాగును జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్దేఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మెదక్/వెల్దుర్తి, ఏప్రిల్ 7: నాలుగైదు రోజుల్లోనే గోదావరి నీళ్లు మాసాయిపేటను ముద్దాడనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు త�
రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు. మీ పార్టీ కన్నా మా పార్టీనే గొప్పదని పరస్పర వాదనలు తరచూ జరిగేవే. ప్రజా సంక్షేమం కోసం అధికార పార్టీ ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ప్రతిపక్షాల న�
ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శ�