బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో చేపట్టిన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు ఎదుట ఉన్న శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. 2,087 ఎకరాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అతిపెద్ద పార్
మానవ మనుగడకు చెట్లే ఆధారమని, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా�
Jungle Safari | నల్లమలనే కాదు.. పాలమూరు కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు సైతం సఫారీ టూర్కు కేరాఫ్గా మారనున్నది. పార్కు నుంచి ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం వరకు సుమారు 13 కి.మీ. జంగల్ సఫారీ ప్రారంభంకాబోతున్నది. ఇందుకోసం అటవీ, �
మినీ శిల్పారామంతోపాటు పెద్ద చెరువు మధ్యలో మినీ ఐలాండ్ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడమేకాకుండా పర్యాటకుల కో సం సెల్ఫీ పాయింట్లు నిర్మిస్తున్నారు.