కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ క్రమేపీ పెరుగుతున్నది. ఆర్డీఎస్ ఇండెంట్తోపాటు కేసీ కెనాల్ ఇండెంట్ 2.50 టీఎంసీల నీటిని మంగళవారం టీబీ డ్యాం నుంచి తుంగభద్ర నదిలోకి విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆన�
కేసీ కెనాల్ నీటి వినియోగాల గణాంకాలను పరిశీలిస్తే.. కేటాయింపులకు మించి వినియోగాలున్నాయని, అయినప్పటికీ అక్కడ షరతులు విధించకుండా, కేవలం జూరాల ప్రాజెక్టు వద్దనే నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టడం ఎందుకని తె�
దత్తత తీసుకుంటామని ప్రకటించిన పాలకుల చేతిలో దగా, దారి చూపిస్తారని నమ్మిన స్థానిక నేతల నయవంచనే ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా జనరాశులకు దశాబ్దాల శాపమైంది. పత్రికల్లో పాలమూరు వలస కూలీల మృతి వార్తలకు ని�
తుంగభద్ర జలాశయం కింద ఉన్న కాలువలకు ఏపీ సర్కారు అక్రమంగా కృష్ణా నదీ జలాలను తరలిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఏపీ పంపిన ప్రతిపాదనలను వెంటనే
కృష్ణా డెల్టా సిస్టమ్, కేసీ కెనాల్కు కింద నీటి వినియోగ సామర్థ్యాలను పెంచుకోవాలని, అందుకు అవసరమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్నదని ఏపీ సర్కారుకు తెలంగాణ తరఫు సాక్షి, వ్యవసాయరంగ నిపుణుడు పళనిస్వామి సూచించ�