దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ�
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసు.. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరుతాం.. దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వరంగల్ పర్యటనకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్
కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం.. అగో వస్తున్నది, ఇగో వస్తున్నది అని కేంద్రం, బీజేపీ నేతలు గొప్పలు చెప్పేవారు! తీరా దాన్ని మహారాష్ట్రలోని లాతూర్కు లగెత్తించిండ్రు. పసుపు బోర్డు తెప్పిస్తా! రైతుల
Kazipet Rail Coach factory :తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విఫ�