కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.. మూడు రోజుల క్రితం సిరిపురం ఎస్సీ హాస్టల్లో, మండల కేంద్రంలోని కస్త�
నిరుపేద, అనాథ బాలికల కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో కస్తూర్భా బాలికల విద్యాల యం (కేజీబీవీ) ఏర్పాటు చేసింది. ఇంటర్కు విద్య అందిస్తున్న కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అందుబాటు�
సమగ్ర శిక్షా అభియాన్, కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేజీబీవీల్లో చదివే విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించార�
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 53 శాతం ఎస్సీ, ఎసీ వర్గాలకు చెందిన అమ్మాయిలే చదువుకొంటున్నారు. దేశవ్యాప్తంగా సామాజికవర్గాల వారీగా వివరాలను పరిశీలిస్తే... వీరిలో 27% ఎస్సీ బాలికలుండగా, ఎస్టీల�
రాష్ట్రంలోని మరో 38 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఇంటర్ వరకు అప్గ్రేడ్ అయ్యాయి. టైప్ -2గా ఉన్న ఈ 38 కేజీబీవీలను టైప్ -3 కేజీబీవీలుగా అప్గ్రేడ్ చేశారు.
బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత అన్నారు. శనివారం చండూరు కేజీబీవీ పాఠశాలలో స్వరక్షా డే కార్యక్రమాన్ని నిర్వహించి బాలికలకు అవగాహన కల్పించారు.
రాష్ట్రంలోని మరో 37 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం జీవో 82ను విడ�
జూలూరుపాడు: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గురు విద్యార్ధినులకు కరోనా సోకింది. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 255 మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో �
ప్రైవేటుకు దీటుగా బోధన ప్రతి రోజూ ప్రత్యేక తరగతులు 18 పాఠశాలల్లో 800 సీట్లు 5040 మంది విద్యార్థుల చేరిక సీట్ల కంటే ఎక్కువ మందికి అడ్మిషన్లు ఎనిమిది పాఠశాలల్లో ఇంటర్ విద్య రుచికర భోజనం.. సకల వసతులు కొన్ని చోట్ల