బీజేపీ | కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచి�
బెంగళూరు : కొవిడ్ కేసుల పెరుగుదలతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది.. వచ్చే 15 రోజుల పాటు రాష్ట్రంలో ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించింది. ఈ మేరకు సీఎం యడ్యూరప్ప ఆదేశ�
బెంగళూరు: ఒక ప్రొఫెసర్ను మోసం చేసిన కేసులో రామ్సేన కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అత్తవర్ను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ను ఆయన మోసం చేశారు. రాయచూర్ విశ్వవి�
హైదరాబాద్ : కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన మాదిరిగానే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్క�
హైదరాబాద్ : అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో పెట్టడమే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర్రభుత్వం తీరుగా ఉంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కన్నతల్లిలా, ఇతర పార్టీలు అధికారంలో ఉన్�
బెంగళూరు : పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తున్నది. వచ్చే నెల
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికిపైగా ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,476 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం
బెంగళూరు : కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు ప్రారంభించింది. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలకు సిద్ధమైంది. బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) పరిధ
బెంగళూర్ : కర్ణాటక రాజకీయాలను కుదిపివేసిన రాసలీలల సీడీ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జర్కిహోలిపై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని విపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. మహిళను ఉద్యోగం ప�
బెంగళూర్ : కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్ మాఫియా కేసులో అరెస్ట్ అనంతరం బెయిల్పై ఇటీవల విడుదలైన నటి రాగిణి ద్వివేది వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. కర్వ-3 ప్రాజెక్టుపై ఇప్పటికే సంతకం చేసిన క�
ముంబై, మార్చి 16: కర్ణాటకలోని బెళగావిలో మరాఠా భాష మాట్లాడే వారిపై దాడులు పెరుగుతున్నాయని, కాబట్టి ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన డిమాండ్ చేసింది. మరాఠా మాట్లాడేవారే లక్ష్యంగా క�