ఉదయం 6 నుంచి 10 వరకే నిత్యావసర దుకాణాలుప్రజా రవాణా బంద్..రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు బెంగళూరు, ఏప్రిల్ 26: కరోనా కేసుల ఉద్ధృతితో కర్ణాటకలో 14 రోజుల ‘క్లోజ్ డౌన్’ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం�
జోగులాంబ గద్వాల : కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గంజిపల్లి గ్రామం వద్ద రూ.192 కోట్లతో 0.2 టీఎంసీల నీటిని తీసుకోవడానికి పంప్ హౌస్ కోసం టెండర్లు పిలిచినట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల �
Coronavirus: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా కరోనా ప్రబలుతున్నది.
బెంగళూరు: వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా మే 1 నుంచి 18-44 ఏండ్ల వయసు వారికి ఉచితంగా టీకాలు వేసేందుకు కోటి డోసులను కొనుగోలు చేస్తామని కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప తెలిపారు. తొలి దశ టీకా కార్యక్�
బెంగళూరు: దేశమంతటా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజూ రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు గడిచి
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత, సంపాదకుడు, నిఘంటుకర్త అయిన జి వెంకటసుబ్బయ్య (107) కన్నుమూశారు. కర్ణాటకకు చెందిన సమాచార, ప్రజాసంబంధాల విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. కన్నడ �
బెంగళూరు: ఉగాది పండుగకు సంబురంగా పుట్టింటికి వెళ్లిన కూతురు కన్నతండ్రి చేతిలో దారుణహత్యకు గురైంది. తల్లిదండ్రుల గొడవలో తల్లిపై దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకోబోయి గర్భిణి అయిన వారి కుమార్తె �