రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సర్వం సిద్ధంజెండా ఆవిష్కరించనున్న మంత్రి గంగుల కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఏడో ఆవిర్భావ వేడుకలకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఈ య�
ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తాంఎమ్మెల్యే రసమయి బాలకిషన్8వ డివిజన్లో డ్రైనేజీ, ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపనకార్పొరేషన్/ కమాన్చౌరస్తా, మే 31: నగరానికి తొలిగడపలా ఉన్న అల్గునూర్ను అభివృ
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు నిర్ణయంతెల్ల రేషన్ కార్డుదారులందరికీ వర్తింపుఉమ్మడి జిల్లాలో 28 లక్షల మందికిపైనే ప్రయోజనంకరీంనగర్, మే 31(నమస్తే తెలంగాణ): కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజా సంక్షేమ
ఒక్క రోజూ విశ్రమించని టీచర్లుకరోనా నియంత్రణలో భాగస్వామ్యంతమ పరిధిలో ప్రజలకు అవగాహనజ్వర సర్వేలో కీలక బాధ్యతలుటీకా కేంద్రాల్లోనూ విధులుఇంటింటికీ వెళ్లి సరుకులు పంపిణీకొవిడ్ బాధితులకు ధైర్యం చెపుతూ �
ఎమ్మెల్సీ నారదాసుతో చల్లూరు, మామిడాలపల్లి టీఆర్ఎస్ ముఖ్య నాయకులువీణవంక, మే 30: తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ వెంటే తాము ఉంటామని చల్లూరు, మామిడాలపల్లి ముఖ్య క�
నేడు ఒక్కరోజే వ్యాక్సినేషన్ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..సూపర్ స్ప్రెడర్లుగా డ్రైవర్లు, కండక్టర్లే..నాలుగు జిల్లాల్లో 1,021 మంది అర్హులుడిపోల వారీగా కేంద్రాలుఒక్కరోజులో పూర్తి చేయాలని ఆర్టీసీ ఎండీ �
చికిత్స పొందుతూ గంగవ్వ మృతిజీపీ పాలకవర్గం సాయంతో గ్రామంలో అంత్యక్రియలుధర్మారం, మే29: విధి వెక్కిరించింది. ఆపద లో ఉన్న కరోనా బాధితురాలికి మంత్రి కొప్పుల ప్రత్యేక చొరవ తీసుకొని సాయం చేసినా ప్రాణాలు కోల్పో�
40 లక్షలతో వేములవాడలో ఏర్పాటుఏరియా దవాఖానలో 15రోజుల్లో పూర్తిస్థాయి సేవలుసిరిసిల్ల జిల్లావాసులకు అందుబాటులో 500 పడకలుజిల్లాలో లక్షా 22 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిజ్వర సర్వేలో భాగంగా 3,900 మందికి మెడికల్�
రాంనగర్, మే 28: ప్రజల ఆరోగ్య భద్రత కోసమే రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నదని నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం ఆయన సీపీ కమలాసన్రెడ్డితో కలిసి పర్యటించి, లాక్డౌన్ స�
5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలిమున్సిపల్ కమిషనర్ క్రాంతికార్పొరేషన్, మే 27: నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 31లోగా ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించి, 5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ క్�
ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కావద్దనే సర్కారు నిర్ణయంస్కూళ్లు అందుబాటులో లేని విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ భత్యంఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు పిల్లలకు నెల నెలా సాయంఈ యేడాది నుంచి కొత్తగా 9.10వ తరగతి �
కలెక్టర్ శశాంకగంగాధర, రామడుగు, గోపాల్రావుపేట పీహెచ్సీల తనిఖీగంగాధర, మే 26: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గంగాధర పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు.
దేశంలో ఒక్క తెలంగాణలోనే అమలుమహిళా సాధికారతే లక్ష్యంగా అనేక పథకాలలో ప్రాధాన్యం lమంత్రి గంగుల కమలాకర్కరీంనగర్లో 242 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకార్పొరేషన్, మే 25: పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి.. ష�