రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరీంనగర్ జిల్లా ఇవాళ ఒక సజీవ జలధారల అమృతవర్షిణిలా తయారైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సమీకృత కలెక్టరేట�
సమయం ఆసన్నమైంది నేడు ఆర్యవైశ్యుల ఆత్మీయ భవనానికి భూమిపూజ హాజరు కానున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్యవైశ్యులు హుజూరాబాద్, జూలై 3: ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎందరు �
ధాన్యం కొనుగోలులో కీలక భూమిక24 గంటల కరెంట్ ఇచ్చి మూతపడ్డ మిల్లులను తెరిపించినంప్రభుత్వానికి అండగా నిలవడం అభినందనీయంరాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్హుజూరాబాద్/టౌన్, జూలై 2: ధా�
ఎక్కడికక్కడ సభల నిర్వహణఊరు, వాడ మెరిసేలా ప్రణాళికలుర్యాలీలతో ప్రజలకు అవగాహనఉత్సాహంగా హరితహారంపల్లె మురిసేలా.. పట్టణం మెరిసేలా.. పచ్చదనం వెల్లివిరిసేలాకరీంనగర్, జూలై 1 (నమస్తే తెలంగాణ);‘ప్రగతి’ పండుగ మొ�
మేయర్ వై సునీల్రావునగరంలో మొదటి రోజు వార్డు కమిటీ సమావేశాలుకార్పొరేషన్, జూలై 1: నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం వేదికగా నిలుస్తుందని మేయర్ వై సునీల్రావు పేర్కొన్
ముచ్చటగా మూడు కార్యక్రమాలు ప్రారంభంఇప్పటికే సిద్ధమైన ప్రణాళికలు..గ్రామాలు, పట్టణాల్లో పదిరోజుల పాటు పనులుఆయాచోట్ల ప్రారంభించనున్న ప్రముఖులుహుజూరాబాద్లో మంత్రి గంగుల ఏర్పాట్లు పూర్తికరీంనగర్, జూన�
మరేదైనా రాష్ట్రంలో అమలు చేస్తున్నారా..?రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుఈటలది అహంకారం.. పథకాలను ఎట్ల విమర్శిస్తడుఆయన రాకముందే టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉందివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివీణవం�
కొత్తపల్లి, జూన్ 29: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లె ప్రగతి, హరితహారం విజయవంతం చేయాలని ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన పల్�
కరీంనగర్ : రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని 90 శాతం సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటువంట�
కరీంనగర్ : భారీ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మం
ఘనంగా శతజయంతి ఉత్సవాలుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలుఅధికారికంగా వేడుకలుకరీంనగర్లో పాల్గొన్న మంత్రి గంగుల16 ఫీట్ల విగ్రహం ఏర్పాటుకు భూమిపూజకార్పొరేషన్, జూన్ 28;భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా