రంగారెడ్డి జిల్లాలో రెండో విడుత చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో విజయవంతమైంది. జనవరి 19న ప్రారంభమైన ఈ కార్యక్రమం 100 రోజులకుపైగా కొనసాగింది. ప్రజల నుంచి �
రాష్ట్రంలోని పల్లెలన్నీ ప్రగతి బాటలో పయనిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఆయన కామేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూ.42.16 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణానిక�
కట్టె పట్టుకొని పోయి కంటి వెలుగు కాడ అద్దాలు దెచ్చుకున్న మా బాపమ్మ తొంబై ఏండ్లు ఉంటది. మొన్న ఊరికి పోయినప్పుడు నా పెద్ద కొడుకు ‘బాపమ్మా కథ చెప్పు’మని ఏడిస్తే ఎన్కటి కాలాన్ని యాదిజేసుకున్నది. “మత్తడి పడే �
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఇప్పటివరకు 4,85,841 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 71,213 మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా, 20,382 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. కంటి చూపు సమస్యలున్నవారి చింత తీర్చాలన్న సదుద్దేశంతో ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.