సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రం ద్వారా కన్నడంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది రుక్మిణి వసంత్. తెలుగులో ఈ చిత్రం ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో విడుదలైన ఆదరణ సొంతం చేసుకుంది.
Mandeep Roy | సినీ నటి జమున, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణాలు మరువక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు మన్దీప్ రాయ్ కన్నుమూశారు.
ఒకప్పుడు మనది కానీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. తాజాగా రిషబ్ శెట్టి (Rishab Shetty) విషయంలో ఇదే జరుగుతుంది. కాంతార విడుదల ముందు వరకు.. కన�
త్వరలోనే పుష్ప 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). కాగా కన్నడ ఇండస్ట్రీ (kannada industry) నిషేధం విధించిందంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలపై కన్నడ భామ రష్మిక మందన్నా ఇప్పటికే క్లారిటీ �