హైదరాబాద్లో ఐటీ విస్తరణ, యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఐటీ టవర్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
తెలంగాణ ప్రజలను అన్ని విధాల ఆదుకున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, ఇక ముందు కూడా ఆదుకునేది సీఎం కేసీఆరేననే నమ్మకం ప్రజల్లో ఉందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోన
చక్కటి ప్రణాళిక ఉంటే విదేశీ విద్య సులభమేనని వై-యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు. ఔత్సాహిక విద్యార్థులు ముందుకొస్తే ఈ రంగంలో అపార అనుభవం ఉన్న తమ సంస్థ పూర్తి సహకారం అంద�
cyberabad traffic police | మీరు సైబరాబాద్ పరిధిలోని దూలపల్లి మార్గంలో ప్రయాణిస్తున్నారా? అయితే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద దూలపల్లి టీ
Accident | ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సింతాగొంది సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్ నిర్మాణానికి టెండర్ పక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఐటీ పార్క్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు అప్పగించనున్నా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితంగానే ఇవాళ కండ్లకోయలో ఐటీ పార్కును నిర్మించుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉత్తర హైదరాబాద్కు ఈ ఐటీ పార్కు ఆరంభ�
హైదరాబాద్: తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప
Minister KTR | తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) నిర్మిస్తున్న ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా