ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని ఓటర్లకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటించిన అందరికీ రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయంతో పాటు తులం బంగారం ఏమయ్యాయని బో థ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ ప్రశ్నించారు. అధికారులు, నాయకులతో కలిసి శుక్రవారం భ�
MLA Chinta Prabhakar | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అంతటా తిరిగి.. తాను స్వయంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల దీన గాథలను చూసి చలించిపోయి కల్యాణ లక్ష్మి, షాధీముబారక్ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు సంగారె�
కాంగ్రెస్ పాలనలో దళారులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేయి తడిపితేనే పనులు అవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధ్దిదారుల నుంచి దళారులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న
కల్యాణలక్ష్మి చెకులు పాతవే ఇస్తున్నారని, ఆడబిడ్డలకు ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యా�
హనుమంతుడు లేని ఊరు లేదు.. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు.. అంతలా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గడప గడపకూ దాదాపు రెండు నుంచి మూడు పథకాలు అందాయి. దీనికి అభివృద్ధి తోడవడంతో పల్లెలు ప్�
రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణలక్ష్మి పథకం ఆడ బిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భువనగిరి మున్సిపాలిటీ, మండలానికి చెందిన 124
షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అందించే చిరుకానుక అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 539 మంది షాదీముబారక్, కల్యాణలక్ష�