కూకట్పల్లి నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయడానికి.. జిల్లా మంత్రి సమయం ఇవ్వడం లేదంటూ.. తహసీల్దార్ కాలయపన చేయడం తగదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. లబ్ధిదారులకు వె�
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండల కేంద్రంలో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
‘తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటైతది. బతుకులు ఆగమైపోతయి’..? ఇది నాడు సమైక్య రాష్ట్రంలో నాయకుల ఎద్దేవా! కానీ, తొమ్మిదేండ్ల రాష్ర్టాన్ని చూస్తే సకల జనుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో�
‘బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష. కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.’ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట మండలం శివయపల్లి బీరప్�
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పథకం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి 187 మంది లబ్ధిదారులకు రూ. 1.87 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ నర్సంపేట,నవంబర్29: అర్హులందరికీ కల్యా ణలక్ష్మి చెక్కులను అందిస్తున్నామని, ఈ పథక�