కల్తీ కల్లు తాగిన ఘటనలో మరో వ్యక్తి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. పోలీసుల వివరాల ప్రకారం..
హైదరాబాద్లో ఇటీవల కొందరు కల్తీకల్లు తాగి మరణించడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆగస్టు 20లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని రెవెన్యూ (ప్రొహిబిషన్ అ�
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడంలేదు. కల్తీ కల్లు తాగి జనాలు దవాఖానల్లో చేరితేనే అధికారులు స్పందిస్తున్నారు. అప్పటికప్పుడు హడావుడిగా దాడులు నిర్వహించి ఆల�
కాంగ్రెస్ నేతల కల్లు దందాపై రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో సోమవారం ‘కల్తీకల్లు దందాలో సిండికేటు’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా అధికారులు కాంగ్రెస్ పెద్ద వివరా�
ఆ కల్లు దుకాణాలపై కేసు నమోదైంది వాస్తవమే.. ఏడాదిన్నర క్రితం కేసు నమోదైంది కాని ఇప్పటి దాక అది ఎటూ తేలడం లేదు. వారు కోర్టులో డబ్ల్యూపీవేశారు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఏమి చేయాలో అర్థం కాక మేము వాట�
కల్తీ కల్లు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. నిమ్స్, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మ