Kaloji Kalakshetram | చేయూత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం శనివారం కాకతీయ కళామహోత్సవం నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, ఫిల్మ్ డైరెక్టర్ డి.లక్ష్మీనర్సింహారావు తెలిపారు.
కావ్యాల్లో నాటక రంగం గొప్పదని, అందుకే కార్యేషు నాటకం రమ్యమని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కళాకారులు, సాహితీవేత్తలపై ఉందని ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు సుబ్బరాయ శర్మ అన్నారు.
చారిత్రక వరంగల్ నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య, నాటక రంగాల కార్యక్రమాలకు కేంద్రంగా నిలిపేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం పడావుగా ఉంటున్నది.
హనుమకొండలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ప్రారంభించిన కాళోజీ కళాక్షేత్రానికి కొంతమంది కవులు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఓరుగల్లుకు చెందిన కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రామాచంద్రమౌళికి ఎలాం�
వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో వరంగల్ గుర్తింపును మరింత ఇనుమడింపచేసేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.85 కోట్లతో రాష్ట్రంలోనే అతి పెద్ద సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దిన కాళోజీ కళాక్షేత్రంలోకి బీఆర్ఎస్ నేతలను అనుమతించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోమవారం (సెప్�
ఏ భాష నీది!? ఏమి వేషమురా!ఈ భాష, ఈ వేషమెవరి కోసమురా?ఆంగ్లమందున మాటలనగానే.. ఇంత కుల్కెదవెందుకురా!? తెలుగువాడివై.. తెలుగు రాదనుచు.. సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా.. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్ర�
Minister Srinivas Reddy | కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రి కొండ సురేఖతో �
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9న నగరానికి వస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. బుధవారం కుడా కార్యాలయంలో పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్